జాతీయ ఎస్సి కమిషన్ సభ్యులు కే.రాములు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ . వరంగల్ 16 : ఈరోజు వరంగల్ అర్బన్ జిల్లా పర్యటనకు విచ్చేసిన జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ సభ్యులు శ్రీ కే రాములు గారిని హన్మకొండ బాలసముద్రంలోని ఎస్సి హాస్టల్ ఆనందానిలయంలో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో ముర్యాదపూర్వకంగా కలిసి …
Read More »వ్యవసాయానికి జనవరి 1 నుండి 24 గంటల విద్యుత్ సరఫరా
* రైతుల బాగు కోసమే వ్యవసాయానికి జనవరి 1 నుండి 24 గంటల విద్యుత్ సరఫరా * ఆటో స్టార్టర్లు పూర్తిగా తొలగిస్తే భూగర్భ జలాలకు డోకా లేదు *గ్రామస్థాయిలో అధికారులు , ప్రజాప్రతినిధులు ఆటో స్టార్టర్ల తొలగింపుపై అవగాహన కల్పించాలి * ఒకప్పుడు కరెంటు వస్తదో పోతదో తెలవనప్పుడు ఆటోస్టార్టర్ల అవసరం ఉండేది * ఇప్పుడు నిరంతర సరఫరాతో రైతులకు మేలు * రైతుల విద్యుత్ భారాన్నంతా ప్రభుత్వమే …
Read More »తెలంగాణ గౌరవానికి ప్రతీక
తెలంగాణ గౌరవానికి ప్రతీక కనులపండువగా తెలుగు మహాసభల నిర్వహణ అందరూ ఆహ్వానితులే ప్రతి ఒక్కరికీ చక్కటి ఆతిథ్యమివ్వాలి భాష, సాహిత్యాలకు ప్రాధాన్యం జ్ఞాన్పీఠ్ పురస్కార గ్రహీతలకు సన్మానం ఏర్పాట్లపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ తెలంగాణ గౌరవానికి ప్రతీక అని, కన్నులపండువగా కార్యక్రమాలు జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇదో బృహత్కార్యమని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సహా ప్రముఖులు హాజరవుతున్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా …
Read More »